Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రాష్ట్రాన్ని శాసిస్తున్నా, కావాలనే చిన్నపీటపై కూర్చున్నా: భారాసకి భట్టి కౌంటర్

ఐవీఆర్
మంగళవారం, 12 మార్చి 2024 (17:59 IST)
కర్టెసి-ట్విట్టర్
యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో సీఎం రేవంత్ ఆయన సతీమణి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెంచిపై కూర్చుని నిర్వహించారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంచి పక్కనే చిన్న పీటపై కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ పూజా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. వాటిని చూసిన భారాస ప్రతిపక్ష నాయకులు కొందరు... ఉపముఖ్యమంత్రి భట్టికి ఘోర అవమానం అంటూ కామెంట్లు చేసారు. దళితుడని కింద కూర్చోబెట్టారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసారు. దీనిపై భట్టి విక్రమార్క స్పందించారు.
 
తను ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నాననీ, తను ఎవరికీ తలవంచేవాడిని కాదని అన్నారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కూడా కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే తత్వం తనది కాదనీ, తను కావాలనే చిన్నపీటపై కూర్చుని పూజలు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments