నేను రాష్ట్రాన్ని శాసిస్తున్నా, కావాలనే చిన్నపీటపై కూర్చున్నా: భారాసకి భట్టి కౌంటర్

ఐవీఆర్
మంగళవారం, 12 మార్చి 2024 (17:59 IST)
కర్టెసి-ట్విట్టర్
యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో సీఎం రేవంత్ ఆయన సతీమణి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెంచిపై కూర్చుని నిర్వహించారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంచి పక్కనే చిన్న పీటపై కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ పూజా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. వాటిని చూసిన భారాస ప్రతిపక్ష నాయకులు కొందరు... ఉపముఖ్యమంత్రి భట్టికి ఘోర అవమానం అంటూ కామెంట్లు చేసారు. దళితుడని కింద కూర్చోబెట్టారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసారు. దీనిపై భట్టి విక్రమార్క స్పందించారు.
 
తను ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నాననీ, తను ఎవరికీ తలవంచేవాడిని కాదని అన్నారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కూడా కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే తత్వం తనది కాదనీ, తను కావాలనే చిన్నపీటపై కూర్చుని పూజలు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments