Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకం.. కన్నబిడ్డపై అత్యాచారం.. కల్లును తాగించి...

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (16:09 IST)
తాగిన మైకంలో ఓ తండ్రి కన్నబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వావివరసలు మరిచి కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్కిల్ పరిధిలోని బీబీ పేట మండలంలో జరిగింది. 
 
మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి కల్లు తెచ్చుకున్నాడు. తెచ్చిన కల్లును కూతురుకు తాగించి తను తాగాడు. భార్య ఇంట్లో లేని సమయంలో అర్థరాత్రి పొద్దు పోయాక మైనర్ బాలిక అయిన (16) కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
మరుసటి రోజు తన తల్లికి జరిగిన విషయాన్ని తెలియజేసింది. తర్వాత స్థానికుల సాయంతో అతడిని చితక్కొట్టారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

కన్నప్ప నుంచి అరియానా, వివియానా పాడిన శ్రీ కాళ హస్తి పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం