Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకం.. కన్నబిడ్డపై అత్యాచారం.. కల్లును తాగించి...

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (16:09 IST)
తాగిన మైకంలో ఓ తండ్రి కన్నబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వావివరసలు మరిచి కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్కిల్ పరిధిలోని బీబీ పేట మండలంలో జరిగింది. 
 
మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి కల్లు తెచ్చుకున్నాడు. తెచ్చిన కల్లును కూతురుకు తాగించి తను తాగాడు. భార్య ఇంట్లో లేని సమయంలో అర్థరాత్రి పొద్దు పోయాక మైనర్ బాలిక అయిన (16) కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
మరుసటి రోజు తన తల్లికి జరిగిన విషయాన్ని తెలియజేసింది. తర్వాత స్థానికుల సాయంతో అతడిని చితక్కొట్టారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం