Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకం.. కన్నబిడ్డపై అత్యాచారం.. కల్లును తాగించి...

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (16:09 IST)
తాగిన మైకంలో ఓ తండ్రి కన్నబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వావివరసలు మరిచి కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్కిల్ పరిధిలోని బీబీ పేట మండలంలో జరిగింది. 
 
మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి కల్లు తెచ్చుకున్నాడు. తెచ్చిన కల్లును కూతురుకు తాగించి తను తాగాడు. భార్య ఇంట్లో లేని సమయంలో అర్థరాత్రి పొద్దు పోయాక మైనర్ బాలిక అయిన (16) కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
మరుసటి రోజు తన తల్లికి జరిగిన విషయాన్ని తెలియజేసింది. తర్వాత స్థానికుల సాయంతో అతడిని చితక్కొట్టారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం