"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (17:38 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోలతో వెలసిన ఫ్లెక్సీలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. "3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా.. కాంగ్రెస్ నేతలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం" అంటూ అందులో రాసివున్నారు. ఈ ఫ్లెక్సీలను ఖమ్మం పట్టణంలో కట్టారు. పైగా, పలువురు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీల ముందు నిల్చొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 
 
మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే భారత రాష్ట్ర సమితి ఏకంగా వంద సీట్లలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుందన్నారు. రేవంత్ రెడ్డి వంటి దుర్మార్గులు ఉంటారని అంబేద్కర్ కూడా ఊహించలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రతి ఒక్కరినీ ప్రతి రంగాన్ని మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఓజీ' చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"ఓజీ" బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.1.29 వేలు - సొంతం చేసుకున్న వీరాభిమాని

పీఎంవో నుంచి కాల్ వస్తే కల అనుకున్నా : మోహన్ లాల్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి- 4K డాల్బీ అట్మాస్‌తో శివ రీ రిలీజ్.. నాగార్జున ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments