Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. వీకెండ్ పార్టీ.. 24మంది అరెస్ట్

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (10:00 IST)
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి ఖాజాగూడాలోని ది కేవ్ బార్ అండ్ లాంజ్‌లో దాడులు నిర్వహించారు. 
 
ఈ దాడుల్లో 24మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీకెండ్ ఈవెంట్‌ పేరుతో జరిగిన ఈ పార్టీలో పట్టుబడిన 50మందికి జరిపిన పరీక్షల్లో 24మందికి పాజిటివ్ అని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ పార్టీకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఈవెంట్ ఆర్గనైజర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments