Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. వీకెండ్ పార్టీ.. 24మంది అరెస్ట్

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (10:00 IST)
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి ఖాజాగూడాలోని ది కేవ్ బార్ అండ్ లాంజ్‌లో దాడులు నిర్వహించారు. 
 
ఈ దాడుల్లో 24మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీకెండ్ ఈవెంట్‌ పేరుతో జరిగిన ఈ పార్టీలో పట్టుబడిన 50మందికి జరిపిన పరీక్షల్లో 24మందికి పాజిటివ్ అని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ పార్టీకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఈవెంట్ ఆర్గనైజర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments