భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

ఐవీఆర్
బుధవారం, 3 డిశెంబరు 2025 (16:23 IST)
భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, తను మరణించి ప్రయాణికులను రక్షించింది. కొత్తగూడెం రైల్వే స్టేషనులో నాటు బాంబు పేలుడు సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్టేషను ఒకటో నెంబరు ఫ్లాట్ ఫార్మ్ పైన బాంబుతో కూడి వున్న సంచిని కుక్క కొరికింది.
 
అంతే...భారీ శబ్దంతో పేలిన బాంబు ధాటికి కుక్క ఎగిరి రైల్వే ట్రాక్ పైన పడింది. ఈ శబ్దంతో భయాందోళనలతో ప్రయాణికులు పరుగులు తీసారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ బాంబును రైల్వే స్టేషనులో ఎవరు పెట్టారన్నది సీసీ కెమేరాల ద్వారా పరిశీలిస్తున్నారు. కాగా తను చనిపోయి మమ్మల్ని కాపాడిందంటూ రైలు ప్రయాణికులు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని మదం తో ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments