Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రమ్ముల్లో 800 కిలోలకు పైగా గంజాయి.. శంషాబాద్‌లో స్వాధీనం

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (15:26 IST)
శంషాబాద్‌లో డ్రమ్ముల్లో 800 కిలోలకు పైగా గంజాయిని దాచి ఉంచిన కంటైనర్‌ను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబర్‌పేట్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లో స్మగ్లర్లు ఒడిశా నుంచి నిషిద్ధ వస్తువులు తీసుకువస్తుండగా కంటైనర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 
 
సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌ బృందం (ఎస్‌ఓటీ) కంటైనర్‌ తలుపులు తెరిచి చూడగా ముందు వరుసలో రసాయనాలు నింపిన కొన్ని డ్రమ్ములు కనిపించాయి. 
 
ఎస్‌ఓటీ బృందం వాటిని పరిశీలించగా, గంజాయి సాచెట్‌లతో నిండిన బ్లూ కలర్ డ్రమ్ములు కనిపించాయి. బృందం వెంటనే కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంది. డ్రైవర్‌ను విచారించిన తర్వాతే గంజాయి స్మగ్లింగ్‌పై మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments