తెలంగాణలో కాంగ్రెస్ త్వరలో పడిపోతుంది.. విజయసాయిరెడ్డి

సెల్వి
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (22:57 IST)
పదేళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.
 
సోమవారం పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ మాట్లాడుతూ, "తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రత్యేక హోదా ముసుగులో ఆంధ్రప్రదేశ్‌ను విభజించింది. కానీ ప్రజలు తిరస్కరించారు.

తెలంగాణలో కూడా పార్టీ ఘోరంగా విఫలమైంది. 10 ఏళ్ల పోరాటం తర్వాత ఎన్నో అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుంది..." అంటూ వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments