Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కాంగ్రెస్ త్వరలో పడిపోతుంది.. విజయసాయిరెడ్డి

సెల్వి
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (22:57 IST)
పదేళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.
 
సోమవారం పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ మాట్లాడుతూ, "తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రత్యేక హోదా ముసుగులో ఆంధ్రప్రదేశ్‌ను విభజించింది. కానీ ప్రజలు తిరస్కరించారు.

తెలంగాణలో కూడా పార్టీ ఘోరంగా విఫలమైంది. 10 ఏళ్ల పోరాటం తర్వాత ఎన్నో అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుంది..." అంటూ వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు.. తగ్గేదేలే..!

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments