Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కాంగ్రెస్ త్వరలో పడిపోతుంది.. విజయసాయిరెడ్డి

సెల్వి
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (22:57 IST)
పదేళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.
 
సోమవారం పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ మాట్లాడుతూ, "తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రత్యేక హోదా ముసుగులో ఆంధ్రప్రదేశ్‌ను విభజించింది. కానీ ప్రజలు తిరస్కరించారు.

తెలంగాణలో కూడా పార్టీ ఘోరంగా విఫలమైంది. 10 ఏళ్ల పోరాటం తర్వాత ఎన్నో అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానుంది..." అంటూ వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments