Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నవంబర్ 6వ తేదీ నుంచి కుల గణన

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (17:12 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6వ తేదీన కుల గణనను ప్రారంభించనుంది. దేశంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితర నేతలతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. కాగా, సర్వే ప్రారంభం రోజున రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. 
 
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మేలు జరిగేలా కుల గణనపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి చర్చిస్తామన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన సంగీత దర్శకుడు మణిశర్మ

అభినవ్ గోమటం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments