Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నవంబర్ 6వ తేదీ నుంచి కుల గణన

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (17:12 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6వ తేదీన కుల గణనను ప్రారంభించనుంది. దేశంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితర నేతలతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. కాగా, సర్వే ప్రారంభం రోజున రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. 
 
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మేలు జరిగేలా కుల గణనపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి చర్చిస్తామన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments