క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

ఐవీఆర్
శనివారం, 5 ఏప్రియల్ 2025 (14:16 IST)
ఈమధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం కొందరు విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ కూడా వున్నాడు. అందరూ ఎంతో హుషారుగా క్రికెట్ ఆడుతున్నారు.
 
ఫీల్గింగులో భాగంగా వినయ్ బంతి కోసం పరుగులు తీస్తూ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. దీనితో మిగిలినవారంతా అతడి వద్దకు వెళ్లి చూసి ముఖంపై నీళ్లు పోసినా స్పందన కనబడలేదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments