Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటు భూమి కాదు రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు

ఐవీఆర్
శనివారం, 16 మార్చి 2024 (12:39 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ ప్రాంతంలో రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు ఓ ఘనుడు. తన స్థలాన్ని ఆనుకుని వున్న స్థలం కావడంతో ఎంచక్కా దాన్ని కలిపేసుకుని అందులో గదులు నిర్మించేసాడు. ఆటలు ఆడుకునేందుకు క్రీడామైదానంగా తీర్చిదిద్ది దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించాడు. ఈ వ్యవహారం జూబ్లిహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్ 1లో జరిగింది.
 
ప్రభుత్వ భూమిని కబ్జా చేసాడన్న ఫిర్యాదు అందడంతో రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఐతే ఆ స్థలం లోపలికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ముందు వున్న పురుషోత్తం రెడ్డి ఇంటి గేటు ద్వారా వెళ్లేందుకు అధికారులు ప్రయత్నించారు. దానితో తన ఇంటి ఆవరణ గేటులోపలికి వచ్చేందుకు అనుమతి నిరాకరించడంతో వారు పక్కనే వున్న కొండ ప్రాంతం పైకి ఎక్కి ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని ఫోటోలు తీసారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments