Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

సెల్వి
శనివారం, 19 ఏప్రియల్ 2025 (13:41 IST)
Harish Rao
విద్యార్థులు భద్రంగా వుండాలి.. భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి మాట్లాడటం చూసి హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి చనిపోయినా తల్లి చదవిస్తుందని కంటతడి పెట్టుకుంది.. ఆ చిన్నారి మాటలకు చలించిపోయిన హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. 
 
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. జీవితమంటే మార్కులు, ర్యాంకులు కాదని.. జీవిత పాఠాలు నేర్పాలని మహాత్మా గాంధీ అన్నారు. అమ్మ నాన్న చెప్పిన మాట వింటే తలెత్తుకుని బతుకుతారని తెలియజేశారు. 
 
ఇక స్టూడెంట్స్ సెల్ ఫోన్లు ఎక్కువగా వడకూడదని.. పుస్తకాలు చదవాలని పేర్కొన్నారు. అలాగే మాతృభాషను మరిచిపోవద్దని, తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలని విద్యార్థులకు హరీష్ రావు హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments