Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

సెల్వి
శనివారం, 19 ఏప్రియల్ 2025 (13:41 IST)
Harish Rao
విద్యార్థులు భద్రంగా వుండాలి.. భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి మాట్లాడటం చూసి హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి చనిపోయినా తల్లి చదవిస్తుందని కంటతడి పెట్టుకుంది.. ఆ చిన్నారి మాటలకు చలించిపోయిన హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. 
 
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. జీవితమంటే మార్కులు, ర్యాంకులు కాదని.. జీవిత పాఠాలు నేర్పాలని మహాత్మా గాంధీ అన్నారు. అమ్మ నాన్న చెప్పిన మాట వింటే తలెత్తుకుని బతుకుతారని తెలియజేశారు. 
 
ఇక స్టూడెంట్స్ సెల్ ఫోన్లు ఎక్కువగా వడకూడదని.. పుస్తకాలు చదవాలని పేర్కొన్నారు. అలాగే మాతృభాషను మరిచిపోవద్దని, తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలని విద్యార్థులకు హరీష్ రావు హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments