Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం అభ్యర్థిపై వాళ్లిద్దరే మెలిక, ఈరోజు తెల్చేస్తామన్న ఖర్గే, ఉత్తమ్-భట్టి ఢిల్లీకి ఎందుకు?

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (11:29 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో దూసుకెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించింది. అంతవరకు బాగానే వుంది కానీ ఫలితాలు వెల్లడై 3 రోజులు కావస్తున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేకపోయింది. దీనితో ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీపై వున్న సీఎం అభ్యర్థుల లొల్లి మరోసారి రుజువైనట్లయింది.
 
ఈ పదవి కోసం రేవంత్ రెడ్డి ఒక్కరే రేసులో వున్నారని చెబుతున్నప్పటికీ భట్టి విక్రమార్క- ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మెలిక పెడుతున్నట్లు సమాచారం. దీనితో వాళ్లద్దర్నీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి పిలిపించారు. ఈరోజు వారితో సమావేశమై పదవులపై వారికి క్లారిటీ ఇచ్చి లైన్ క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ముఖ్యమంత్రి అభ్యర్థిపై సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments