Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం అభ్యర్థిపై వాళ్లిద్దరే మెలిక, ఈరోజు తెల్చేస్తామన్న ఖర్గే, ఉత్తమ్-భట్టి ఢిల్లీకి ఎందుకు?

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (11:29 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో దూసుకెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించింది. అంతవరకు బాగానే వుంది కానీ ఫలితాలు వెల్లడై 3 రోజులు కావస్తున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేకపోయింది. దీనితో ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీపై వున్న సీఎం అభ్యర్థుల లొల్లి మరోసారి రుజువైనట్లయింది.
 
ఈ పదవి కోసం రేవంత్ రెడ్డి ఒక్కరే రేసులో వున్నారని చెబుతున్నప్పటికీ భట్టి విక్రమార్క- ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మెలిక పెడుతున్నట్లు సమాచారం. దీనితో వాళ్లద్దర్నీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి పిలిపించారు. ఈరోజు వారితో సమావేశమై పదవులపై వారికి క్లారిటీ ఇచ్చి లైన్ క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ముఖ్యమంత్రి అభ్యర్థిపై సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments