Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో బీజేపీని కుళ్లబొడుస్తున్న అభ్యర్థులు... కాసాని ఝలక్..

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (11:59 IST)
బీజేపీ కుత్బుల్లాపూర్ అభ్యర్థి కాసాని వీరేశం పోటీ నుండి తప్పుకున్నారు. మొన్ననే ఢిల్లీ బీజేపీ పెద్దల ద్వారా పార్టీ లోకి వచ్చిన కాసాని వీరేశంకు బి ఫార్మ్ ఇచ్చింది. అయితే ఆయన తండ్రి కాసాని జ్ఞానేశ్వర్‌కి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ టికెట్ ఇచ్చింది. దాంతో మనసు మార్చుకున్న వీరేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకుంటున్నారు. 
 
ఎవరి ద్వారా బీజేపీలోకి వచ్చారో ఆయనకు సమాచారం పంపించారు. కాగా తెలంగాణ బీజేపీ, ఢిల్లీ బీజేపీ నేతలు ఫోన్ చేసిన కాసాని వీరేశం అందుబాటులోనికి రాలేదు. అయితే ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మిణి విషయంలో భంగపడ్డ బీజేపీకి ఇప్పుడు మరో షాక్ తగిలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments