Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాపిండితో చక్కెర, కొబ్బరితురుము చపాతీ తయారీ విధానం....

మైదాపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, పొటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి మైదాపిండితో ఒక రుచికరమైన వంటకం క్రింది తెలుపబడెను. అది ఎలా తయారుచేయాలో చూద్దాం.

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (12:35 IST)
మైదాపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, పొటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి మైదాపిండితో ఒక రుచికరమైన వంటకం. అది ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 100 గ్రాములు
నీళ్లు - సరిపడా
చక్కెర - తగినంత
కొబ్బరి తురుము - 1 కప్పు
 
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో మైదాపిండిని వేసి నీళ్లతో చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ పిండిని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత ఆ పిండిని ఉండలుగా చేసుకుని చపాతీలా రుద్దుకోవాలి. ఇప్పుడు బాణలిలో నీళ్లను పోసి వేగయ్యాక ముందుగా రుద్దుకున్న వాటిని ఆ వేడి నీళ్లల్లో వేసి కాసేపు తరువాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని వాటిని కాసేపు ఆరనివ్వాలి. ఆరిన తరువాత ఒక్కొక్క చపాతీలో కాస్త చక్కెర, కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. అంతే మైదాపిండితో చక్కెర చపాతీ రెడీ. ఈ వంటకాన్ని మల్లీదా అని కూడా అంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

పెళ్లి చేసుకుంటానని ఒప్పించి గర్భం చేశాడు.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు.. చివరికి మోసం

Nadendla: ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు.. వారికి మాత్రమే

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

తర్వాతి కథనం
Show comments