షుగర్ రోగులకు అధునాతన పరికరం

రక్తనమూనా లేకుండానే మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర స్థాయిని చూసుకోవడానికి ఓ అధునాతన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ పరిశోధన కేంద్రంలోని

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (12:34 IST)
రక్తనమూనా లేకుండానే మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర స్థాయిని చూసుకోవడానికి ఓ అధునాతన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ పరిశోధన కేంద్రంలోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం తెలిపింది. రోగి ముక్కు ద్వారా గాలిని ఈ పరికరంలోకి వదులుతూ చక్కెర స్థాయిని తెలుసుకోవచ్చని తెలిపింది. 
 
ఈ పరికరాన్ని బయో మెడికల్ విభాగాధిపతి డాక్టర్ కాంతారాజ్ సూచనలతో విద్యార్థిని నాన్సి కలిసి కనుగొన్నారు. ఈ పరికరంతో వేయి మందిని ఉపయోగించగా చాలా వరకూ ఖచ్చితమైన ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments