Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్న పీవీ సింధు..

Webdunia
బుధవారం, 28 జులై 2021 (12:01 IST)
భారత ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూప్‌ - జేలో జరిగిన రెండో పోరులో ఆమె విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ ఎంగన్‌ యిని 2-0 తేడాతో ఓడించింది. తొలి గేమ్‌ను 21-9తో కైవసం చేసుకోగా.. రెండో గేమ్‌లో ఆమె మరింత శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థితో పోటాపోటీగా తలపడి 21-6తో గేమ్‌తోపాట మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
 
అలాగే పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌రాయ్ వెనుదిరిగాడు. ఇజ్రాయెల్‌కు చెందిన షానీ ఇటే చేతిలో 6-5 తేడాతో ఓటమిపాలయ్యారు. రారు కేవలం ఒకే ఒక్క పాయింట్‌ తేడాతో ఓడిపోవడం గమనార్హం. నాలుగో సెట్లో 3-5తో వెనకబడిన అతడు ఐదోసెట్లో 5-5తో స్కోరు సమం చేశాడు. అయితే, షూట్‌లో షానీ 10కి గురిపెట్టగా తరుణ్‌దీప్‌ 9కి పరిమితమయ్యాడు. అంతకుముందు ఉక్రెయిన్‌ ఆర్చర్‌పై 6-4 తేడాతో రారు విజయం సాధించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments