రోయింగ్ విభాగంలో సెమీస్‌కు భారత్

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (13:14 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా, భారత క్రీడాకారులు దూసుకుని పోతున్నారు. తాజాగా రోయింగ్ విభాగంలో సెమీస్‌కు భారత్ చేరుకుంది. లైట్ వెయిటింగ్ డబుల్ స్కల్స్ రెపికేజ్ సెమీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. రోవర్స్ అర్జున్ లాల్-అర్వింద్ సింగ్ జోడీ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు.
 
అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్‌లో బోణీ కొట్టారు. గ్రూప్ జె తొలి మ్యాచ్‌లో సింధు శుభారంభం చేశారు. 21-7, 21-10 తేడాతో పీవీ సింధు గెలుపొందారు. ఇజ్రాయిల్ షట్లర్ సెనియా పొలికర్ పోవ్‌పై విజయం సాధించారు.
 
ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన షూటర్లు పూర్తి నిరాశ పరిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎదురుదెబ్బ తగిలింది. మనుబాకర్, యశస్విని ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మనుబాకర్ 12వ స్థానంలో నిలిచారు. యశస్విని 13వ స్థానంలో తీవ్ర నిరాశకు గురిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసు : అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి : వైఎస్ సునీత

World Bank: అమరావతికి ప్రపంచ బ్యాంక్ 800 మిలియన్ డాలర్లు సాయం

బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు

విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా అమరావతి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raja Saab: రాజా సాబ్ నుంచి ప్రభాస్ బర్త్ డే అప్డేట్

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట

Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

Fauzi: ప్రభాస్, హను రాఘవపూడి హను చిత్రానికి ఫౌజీ ఖరారు

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

తర్వాతి కథనం
Show comments