Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన సాత్విక్ జోడీ...

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (17:14 IST)
థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత ఆటగాళ్లు సాత్విక్ జోడీ చరిత్ర సృష్టించింది. చరిత్రలో తొలిసారిగా పురుషుల డబుల్స్‌ టైటిల్స్‌ను ఖాతాలో వేసుకుంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడి అద్భుత పదర్శనను కనబరిచింది.

ఫలితంగా, చైనాకు చెందిన లి జున్ హు- యు చెన్ జంటను 21-19, 18-21, 21-18 తేడాతో మట్టికరిపించి రికార్డుల్లోకి ఎక్కింది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్-చిరాగ్ జంట... రెండో గేమ్‌ను చేజార్చకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్ జోడీ రెచ్చిపోయింది. చైనా జంటను ఒత్తిడిలోకి నెట్టి... చివరి గేమ్‌ను సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

తర్వాతి కథనం
Show comments