కామన్వెల్త్ క్రీడలు : హైజంప్‌లో భారత్‌కు తొలి మెడల్

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (08:27 IST)
బర్మింగ్‌హ్యమ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత ఆటగాళ్లు క్రమం తప్పకుండా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా హైజంప్‌లో భారత్‌కు తొలి పతకం వరించింది. హైజంప్ విభాగంలో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో దేశానికి మెడల్ సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్వీ రికార్డులకెక్కాడు. 
 
బుధవారం రాత్రి జరిగిన హైజంప్ ఫైనల్ పోటీల్లో 2.22 మీటర్ల ఎత్తును అలవోకగా దూకి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ అథ్లెట్ జంప్‌చేసి మొదటి స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. 
 
అయితే, జూన్ నెలలో జరిగిన అథ్లెట్ల్స్ చాంపియన్‌షిప్‌లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. గత రికార్డులతో పోల్చితే శంకర్ కామన్వెల్త్ క్రీడల్లో నిరశపరిచడం మగనార్హం. మొత్తంమీద శంకర్ ఓ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments