Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు : హైజంప్‌లో భారత్‌కు తొలి మెడల్

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (08:27 IST)
బర్మింగ్‌హ్యమ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత ఆటగాళ్లు క్రమం తప్పకుండా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా హైజంప్‌లో భారత్‌కు తొలి పతకం వరించింది. హైజంప్ విభాగంలో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో దేశానికి మెడల్ సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్వీ రికార్డులకెక్కాడు. 
 
బుధవారం రాత్రి జరిగిన హైజంప్ ఫైనల్ పోటీల్లో 2.22 మీటర్ల ఎత్తును అలవోకగా దూకి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ అథ్లెట్ జంప్‌చేసి మొదటి స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. 
 
అయితే, జూన్ నెలలో జరిగిన అథ్లెట్ల్స్ చాంపియన్‌షిప్‌లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. గత రికార్డులతో పోల్చితే శంకర్ కామన్వెల్త్ క్రీడల్లో నిరశపరిచడం మగనార్హం. మొత్తంమీద శంకర్ ఓ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments