Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్ యుద్ధ విమానానికి కో పైలట్‌గా సింధు.. అరుదైన గౌరవం

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (12:03 IST)
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఏరో ఇండియా షోలో ఉమెన్స్‌ డే సందర్భంగా  ఏవియేషన్‌ అధికారులు బ్యాడ్మింటన్‌ స్టార్‌కు ఈ అవకాశం కల్పించారు.
 
ఏవియేషన్‌ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా పలు కార్యక్రమాలను చేపట్టిన ఏరో ఇండియా.. అందులో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ తేజస్‌ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో విహరించడం పట్ల పీవీ సిందు హర్షం వ్యక్తం చేసింది. 
 
ఈ సందర్భంగా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ, తేజస్ యుద్ధ విమానానికి సింధు కోపైలట్‌గా వ్యవహరించారని చెప్పారు. దీంతో, తేజస్‌కు కోపైలట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా సింధు నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments