Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా సైనా

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (16:54 IST)
ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ నిలిచింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సైనా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్‌తో టైటిల్ పోరులో సైనా బరిలోకి దిగింది. 
 
కానీ మోకాలి గాయం కారణంగా మారీన్ మధ్యలోనే తప్పుకుంది. దీంతో మ్యాచ్ ముగియకుండానే సైనా టైటిల్ కైవసం చేసుకుంది. మ్యాచ్ మొదట్లో సైనా అనవసర తప్పిదం చేయడంతో కరోలినా మారిన్ తొలి పాయింట్ సాధించింది. దూకుడుగా ఆడిన మారిన్ తర్వాత 0-3తో ఆధిక్యం సాధించింది. కరోలినా తప్పిదంతో సైనాకు తొలి పాయింట్ దక్కింది. 
 
సైనా 1-4తో వెనకబడి ఉన్న సమయంలో మారిన్ కాలుకు గాయమైంది. తీవ్రమైన నొప్పితో కాసేపు ఇబ్బందిపడింది. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత మళ్లీ రాకెట్ అందుకొని కోర్టులో అడుగుపెట్టింది. కానీ గాయం తీవ్రత ఎక్కువగా వుండటంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగడంతో సైనా విజేతగా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

తర్వాతి కథనం
Show comments