Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నెలను ఆస్వాదిస్తున్న విరుష్క జంట..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (11:22 IST)
బాలీవుడ్ సినీ స్టార్ అనుష్క, ఆమె భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జంట నేపియర్ లాంటి అందమైన ప్రదేశాల్లో విహరిస్తుంది. రెండురోజుల క్రితమే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్‌ను విరాట్, అనుష్క కలిశారు. 
 
మెరైన్ పరేడ్‌కు వెళ్లి నిండు చంద్రుణ్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. బల్లమీద కూర్చుని ఈ భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. 
 
భారత్‌లో ఎక్కడికి వెళ్లిన ఈ జంటను అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. దీంతో వీరికి భారత్ ఎక్కడా ఫ్రీగా తిరిగే ఛాన్సే ఉండదు. 
 
దీంతో ఈ జంట ఇప్పుడు విదేశాల్లో హాయిగా ఎంజాయ్ చేస్తుంది. మనమంటే తెలీని వ్యక్తుల మధ్య తిరగడం తమకిష్టమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

తర్వాతి కథనం
Show comments