Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నెలను ఆస్వాదిస్తున్న విరుష్క జంట..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (11:22 IST)
బాలీవుడ్ సినీ స్టార్ అనుష్క, ఆమె భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జంట నేపియర్ లాంటి అందమైన ప్రదేశాల్లో విహరిస్తుంది. రెండురోజుల క్రితమే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్‌ను విరాట్, అనుష్క కలిశారు. 
 
మెరైన్ పరేడ్‌కు వెళ్లి నిండు చంద్రుణ్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. బల్లమీద కూర్చుని ఈ భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. 
 
భారత్‌లో ఎక్కడికి వెళ్లిన ఈ జంటను అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. దీంతో వీరికి భారత్ ఎక్కడా ఫ్రీగా తిరిగే ఛాన్సే ఉండదు. 
 
దీంతో ఈ జంట ఇప్పుడు విదేశాల్లో హాయిగా ఎంజాయ్ చేస్తుంది. మనమంటే తెలీని వ్యక్తుల మధ్య తిరగడం తమకిష్టమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments