Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ని కలిసిన పీవీ సింధు : దుర్గ‌మ్మ‌ సన్నిధిలో ఒలింపిక్ విజేత

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (13:00 IST)
ఒలింపిక్ విజేత సింధు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకుంది. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ దేవ‌స్థానానికి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన క్రీడాకారిణి సింధుకి పూర్ణకుంభంతో  ఆలయ అధికారులు స్వాగ‌తం ప‌లికారు. సింధు కుటుంబ సభ్యులు అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం సింధుకు వేదాశీర్వచనం చేసిన వేద పండితులు శుభం శ‌భం అని దీవెన‌లు అందించారు. 
 
అమ్మవారి ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని సింధుకు ఆలయ ఈఓ భ్రమరాంబ అంద‌జేశారు. పి.వి.సింధు మాట్లాడుతూ, టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చాను, విజేత‌గా ఇపుడు 
ఆలయానికి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది...
2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలి... ఈసారి స్వర్ణం సాధించాలి అని త‌న ఆకాంక్ష‌ను వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments