Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ జిమ్నాస్టిక్ వేదికపై మెరిసిన అరుణా రెడ్డి

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (15:04 IST)
ఈజిప్టు వేదికగా ఈజిప్షియన్ ఫోరోస్ కప్ 2021లో భాగంగా అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై తెలంగాణ ప్రాంతానికి చెందిన అరుణా రెడ్డి అనే అమ్మాయి సత్తా చాటింది. జిమ్నాస్టిక్ పోటీల్లో రాణించి ఏకంగా రెండు బంగారు పతకాలను స్వాధీనం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన అరుణా రెడ్డి ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ నుంచి కోలుకున్న ఆమె... ఈ టోర్నీలో ఏకంగా రెండు బంగారు పతకాలను గెలుచుకోవడం గమనార్హం. కాగా, గత 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ ఈమె కాంస్య పతకం సాధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments