Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వివాదం..చిన్నారుల‌ మనసుల్లో మచ్చపెట్టకూడ‌దు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:48 IST)
క‌ర్ణాట‌క‌లో విద్యా సంస్థలను నిన్న‌టి నుంచి మ‌ళ్లీ తెరిచిన నేప‌థ్యంలో మ‌ళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభ‌మైంది. తాజాగా, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఈ వివాదంపై స్పందించింది. బాలికలను స్కూళ్ల గేట్ల వద్ద అవమానించడం మానేయాల‌ని ఆమె సూచించింది. 
 
పాఠ‌శాల‌ల‌కు బాలిక‌లు తమను తాము శక్తిమంతం చేసుకోవడానికి వస్తార‌ని, స్కూలే వారి సురక్షిత స్వర్గంగా ఉంటుంద‌ని అన్నారు. నీచ రాజకీయాల నుంచి బాలిక‌ల‌ను తప్పించాల‌ని ఆమె కోరింది. చిన్నారుల‌ మనసుల్లో మచ్చపెట్టకూడ‌ద‌ని ఆమె పేర్కొంది. హిజాబ్ పేరిట చెల‌రేగుతోన్న‌ వివాదాన్ని ఆపాల‌ని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments