Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్: ఒకే గ్రూపులో దాయాదీలు

కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్: ఒకే గ్రూపులో దాయాదీలు
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (22:54 IST)
ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హోమ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు కామన్‌వెల్త్ గేమ్స్ జరగనున్నాయి.
 
అయితే ఈ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు అవకాశం కల్పిస్తున్నామని ఐసీసీ, కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) సంయుక్తంగా ప్రకటించాయి. 
 
మహిళల క్రికెట్ తొలిసారి ఆడుతున్న నేపథ్యంలో 8 జట్లను ఐసీసీ రెండు గ్రూప్‌లుగా ఐసీసీ విభజించింది. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడటం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2022: చాహర్ చాలా కాస్ట్లీ గురూ....