Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ గేమ్స్‌: సింధు స్వర్ణంతో.. 19కి చేరిన పతకాలు

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (16:04 IST)
CWG
కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత్ ఖాతాలో పసిడి పతకాల సంఖ్య 19కి చేరింది. తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అన్ని ర‌కాల షాట్ల‌ను ఆడింది. ప్ర‌త్య‌ర్థిని ముప్పుతిప్పులు పెట్టింది. మిచ్చెలి లీ ప్ర‌పంచ నెంబ‌ర్ 14వ‌ ర్యాంక్ కాగా, సింధు వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 
 
సోమవారం సింధు సాధించిన స్వర్ణంతో పాయింట్ల పట్టికలో భారత్‌ ఓ అడుగు ముందుకేసింది. న్యూజిలాండ్‌ను దాటేసి నాలుగో స్థానానికి చేరుకుంది. 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలతో మొత్తం 56 పతకాలు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడా మనకన్నా ముందున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments