కామన్వెల్త్ గేమ్స్‌: స్వర్ణంతో చరిత్ర సృష్టించిన పీవీ సింధు

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (15:49 IST)
PV Sindhu
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మెరిసింది. సింగిల్స్ విభాగంలో అందని ద్రాక్షలా ఊరిస్తోన్న స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది పీవీ సింధు. 
 
ప్రస్తుతం జరుగుతోన్న బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా సోమవారం మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో సింధు 21-15, 21-13తో మిచెల్ లీ (కెనడా)పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ గతంలో 10 సార్లు తలపడగా 8 విజయాలతో సింధూదే పైచేయి కావడం గమనార్హం
 
ప్రపంచ చాంపియన్‌తో పాటు డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంది. 2014లో జరిగిన కామన్వెల్త్ లో సింధు కాంస్యాన్ని అందుకోగా.. గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments