Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో మెరిసిన అమలాపురం కుర్రాడు

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (11:03 IST)
satwik
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో సెమీ ఫైనల్‌కి చేరుకున్నాడు అమలాపురం కుర్రాడు.. భారత డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్. మహారాష్ట్రకి చెందిన తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి అమలాపురం కుర్రాడు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో పతకం అందుకోబోతున్న భారత మెన్స్ డబుల్స్ తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ శెట్టి జంట రికార్డు కెక్కనుంది. 
 
ఓవరాల్ గా ఈ మెగా టోర్నీ డబుల్స్ విభాగంలో భారత్‌కు ఇది రెండో పతకం కానుంది. 2011లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడీ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది.
 
టోక్యో వేదికగా జరుగుతున్న తాజా టోర్నీలో భారత్ నుంచి సాత్విక్- చిరాగ్ జంట మాత్రమే మిగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ జంట 24-22, 15-21, 21-14తో జపాన్‌కు చెందిన టకుర హొకి- యుగో కొబయాషి జంటపై మూడు గేమ్స్‌పై పోరాడి అద్భుత విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments