Webdunia - Bharat's app for daily news and videos

Install App

122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 110 మీటర్ల పరుగు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:17 IST)
122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలాలో, డిసెంబర్ 31న బైక్-బేరింగ్ పోటీ జరిగింది. ఈ పోటీలో 21 వివిధ దేశాలు పాల్గొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా బీహార్-స్థానికుడైన ధర్మేంద్ర కుమార్ 122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. 
 
ఈ రేసులో గెలుపొందడంతో పాటు, ధర్మేంద్ర వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాలని ఆకాంక్షించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రమాదం ఘంటికలు మోగిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్... ఈ లక్షణాలు వుంటే సీబీఎస్

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments