Webdunia - Bharat's app for daily news and videos

Install App

122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 110 మీటర్ల పరుగు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:17 IST)
122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలాలో, డిసెంబర్ 31న బైక్-బేరింగ్ పోటీ జరిగింది. ఈ పోటీలో 21 వివిధ దేశాలు పాల్గొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా బీహార్-స్థానికుడైన ధర్మేంద్ర కుమార్ 122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. 
 
ఈ రేసులో గెలుపొందడంతో పాటు, ధర్మేంద్ర వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాలని ఆకాంక్షించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments