122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 110 మీటర్ల పరుగు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:17 IST)
122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలాలో, డిసెంబర్ 31న బైక్-బేరింగ్ పోటీ జరిగింది. ఈ పోటీలో 21 వివిధ దేశాలు పాల్గొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా బీహార్-స్థానికుడైన ధర్మేంద్ర కుమార్ 122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. 
 
ఈ రేసులో గెలుపొందడంతో పాటు, ధర్మేంద్ర వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాలని ఆకాంక్షించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments