Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించినా ఆ క్రీడాకారుడికి విషాదమే మిగిలింది?

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడికి విషాదమే మిగిలింది. అవును.. కన్నతండ్రికి తాను సాధించిన స్వర్ణ పతకాన్ని చూపించేలోపే ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన ఇండోనేషియా రాజధ

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (18:10 IST)
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడికి విషాదమే మిగిలింది. అవును.. కన్నతండ్రికి  తాను సాధించిన స్వర్ణ పతకాన్ని చూపించేలోపే ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.


ఈ విషాద ఘటన ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పంజాబ్‌కు చెందిన తేజిందర్ పాల్‌సింగ్‌కు జరిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందనే వార్త వచ్చింది. 
 
తన తండ్రి ఇక లేడన్న విషయం ఇంటికి సమీపంలో చేరుతుండగా వచ్చిందని తేజిందర్ తెలిపాడు. తాను బంగారు పతకం సాధిస్తే చూడాలనేది తండ్రి కోరిక అని, ప్రస్తుతం ఆ పతకంతో వచ్చినా ఆయన చూడలేకపోయారని తేజిందర్ విలపించాడు.

తేజిందర్ తండ్రి కరమ్ సింగ్ రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. పంజాబ్‌లోని స్వగ్రామం మోగాలో ఆయన తుదిశ్వాస విడిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

తర్వాతి కథనం
Show comments