Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు : జావెలిన్ త్రో - నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (12:22 IST)
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా, జావెలిన్ త్రో విభాగంలో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే, ఇదే ఈవెంట్‌‌లో కిషోర్ రుమార్ జెనా రజత పతకాన్ని సాధించాడు. ఈ పతకంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో చేరిన పతకాల సంఖ్య 81కు చేరింది. వీటిలో 18 బంగారు, 31 రజత, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. 
 
బుధవారం జరిగిన పోటీల్లో పురుషులు 4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లో భారత్ బంగారు పతకం సాధించింది. దీంతో ఈ సంఖ్య 18కి చేరింది. మహిళల 4x400 మీటర్ల ఈవెంట్‌లోనూ భారత్ రజతం దక్కించుకుంది. 35 కిలోమీటర్ల రేస్ వాక్‌ మిశ్రమ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
అంతకుముందు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించారు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా ఈటెన 87.54 మీటర్ల దూరం విసిరి సరజ పతకం నెగ్గారు.

సంబంధిత వార్తలు

బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసు : సవతి తండ్రికి కేసు

శ్రీలంక సందర్శన కోసం 160 మంది భక్తులతో అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాంతి దూత గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

చేతిలో బీర్ బాటిల్స్, సిగరెట్లతో యువతి హైదరాబాద్-నాగోల్ రోడ్డుపై నానా హంగామా - video

తెలంగాణాలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ - ఇంజనీరింగ్ షెడ్యూల్ కూడా..

నర్సింగ్ విద్యార్థి మృతి కేసు : ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన విద్యార్థులు... ఎక్కడ?

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments