Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు : జావెలిన్ త్రో - నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (12:22 IST)
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా, జావెలిన్ త్రో విభాగంలో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే, ఇదే ఈవెంట్‌‌లో కిషోర్ రుమార్ జెనా రజత పతకాన్ని సాధించాడు. ఈ పతకంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో చేరిన పతకాల సంఖ్య 81కు చేరింది. వీటిలో 18 బంగారు, 31 రజత, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. 
 
బుధవారం జరిగిన పోటీల్లో పురుషులు 4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లో భారత్ బంగారు పతకం సాధించింది. దీంతో ఈ సంఖ్య 18కి చేరింది. మహిళల 4x400 మీటర్ల ఈవెంట్‌లోనూ భారత్ రజతం దక్కించుకుంది. 35 కిలోమీటర్ల రేస్ వాక్‌ మిశ్రమ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
అంతకుముందు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించారు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా ఈటెన 87.54 మీటర్ల దూరం విసిరి సరజ పతకం నెగ్గారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments