Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బాక్సింగ్ వేదికపై మెరిసిన తెలుగు తేజం జరీన్

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:57 IST)
ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగు అమ్మాయి బంగారంతో మెరిసింది. హైదరాబాద్ నగరానికి చెందిన యువ బాక్సర్ నిఖిత్ జరీన్ బంగారు పతకాన్ని సాధించింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ విజయం సాధించింది. థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖిత్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. 
 
ఈ పోటీల్లో భాగంగా 52 కేజీల విభాగంలో సత్తా చాటుతూ సాగిన నిఖిత్ తన జోరును ఆఖరి మ్యాచ్‌లో కూడా కొనసాగించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో జిట్ పాంగ్‌పై పంచల వర్షం కురిపంచి, ఆఖరి పంచ్ కూడా తనదేనన్నట్టుగా రింగ్‌లో చెలరేగిపోయింది. దీంతో జిట్ పాంగ్‌ను ఏకంగా 5-0 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుపొందడంతో నిఖత్ స్వర్ణ పతకాన్ని సాధించిన 52 కిలోల విభాగంలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా చరిత్ర సృష్టించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 80మంది పాలస్తీనియన్ల మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

తర్వాతి కథనం
Show comments