Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బాక్సింగ్ వేదికపై మెరిసిన తెలుగు తేజం జరీన్

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:57 IST)
ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగు అమ్మాయి బంగారంతో మెరిసింది. హైదరాబాద్ నగరానికి చెందిన యువ బాక్సర్ నిఖిత్ జరీన్ బంగారు పతకాన్ని సాధించింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ విజయం సాధించింది. థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖిత్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. 
 
ఈ పోటీల్లో భాగంగా 52 కేజీల విభాగంలో సత్తా చాటుతూ సాగిన నిఖిత్ తన జోరును ఆఖరి మ్యాచ్‌లో కూడా కొనసాగించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో జిట్ పాంగ్‌పై పంచల వర్షం కురిపంచి, ఆఖరి పంచ్ కూడా తనదేనన్నట్టుగా రింగ్‌లో చెలరేగిపోయింది. దీంతో జిట్ పాంగ్‌ను ఏకంగా 5-0 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుపొందడంతో నిఖత్ స్వర్ణ పతకాన్ని సాధించిన 52 కిలోల విభాగంలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా చరిత్ర సృష్టించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments