Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బాక్సింగ్ వేదికపై మెరిసిన తెలుగు తేజం జరీన్

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:57 IST)
ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగు అమ్మాయి బంగారంతో మెరిసింది. హైదరాబాద్ నగరానికి చెందిన యువ బాక్సర్ నిఖిత్ జరీన్ బంగారు పతకాన్ని సాధించింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ విజయం సాధించింది. థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖిత్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. 
 
ఈ పోటీల్లో భాగంగా 52 కేజీల విభాగంలో సత్తా చాటుతూ సాగిన నిఖిత్ తన జోరును ఆఖరి మ్యాచ్‌లో కూడా కొనసాగించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో జిట్ పాంగ్‌పై పంచల వర్షం కురిపంచి, ఆఖరి పంచ్ కూడా తనదేనన్నట్టుగా రింగ్‌లో చెలరేగిపోయింది. దీంతో జిట్ పాంగ్‌ను ఏకంగా 5-0 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుపొందడంతో నిఖత్ స్వర్ణ పతకాన్ని సాధించిన 52 కిలోల విభాగంలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా చరిత్ర సృష్టించింది.

 

సంబంధిత వార్తలు

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments