Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (17:12 IST)
BSE
బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసుకున్నాయి.  ఈ క్రమంలో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 
 
ఇందులో భాగంగా బీఎస్ఈ ప్రధాన సూచీ 177 పాయింట్ల లాభాలతో 62,682కి పెరిగింది. అలాగే నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 18,618 పాయింట్ల వద్ద స్థిరపడింది.  
 
విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు కీలక వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తుందనే అంచనాలతో మార్కెట్లలో జోష్ నెలకొంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments