లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (17:12 IST)
BSE
బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసుకున్నాయి.  ఈ క్రమంలో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 
 
ఇందులో భాగంగా బీఎస్ఈ ప్రధాన సూచీ 177 పాయింట్ల లాభాలతో 62,682కి పెరిగింది. అలాగే నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 18,618 పాయింట్ల వద్ద స్థిరపడింది.  
 
విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు కీలక వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తుందనే అంచనాలతో మార్కెట్లలో జోష్ నెలకొంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments