Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణాష్టమి... జీవితకాల గరిష్ఠ స్థాయికి సూచీలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:52 IST)
భారత స్టాక్ మార్కెట్లు శ్రీకృష్ణాష్టమి రోజున పుంజుకున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో మదుపరుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంది. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 381 పాయింట్లు లాభపడి 56,505 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 16,823 వద్ద కొనసాగుతున్నాయి. 
 
ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి. అమెరికా సూచీలు గతవారాన్ని లాభాలతో ముగించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణిస్తుండడం విశేషం. బీఎస్‌ఈ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్ మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

శ్వేతబసు ప్రసాద్... తాజా ఫోటో షూట్... ఎరుపు రంగు డ్రెస్సుతో అదిరింది

ఛావా దర్శకుడు ప్రతిసారీ కౌగిలించుకుంటుంటే తేడా అనుకున్నా: విక్కీ కౌశల్, రష్మిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments