Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణాష్టమి... జీవితకాల గరిష్ఠ స్థాయికి సూచీలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:52 IST)
భారత స్టాక్ మార్కెట్లు శ్రీకృష్ణాష్టమి రోజున పుంజుకున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో మదుపరుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంది. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 381 పాయింట్లు లాభపడి 56,505 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 16,823 వద్ద కొనసాగుతున్నాయి. 
 
ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి. అమెరికా సూచీలు గతవారాన్ని లాభాలతో ముగించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణిస్తుండడం విశేషం. బీఎస్‌ఈ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్ మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments