Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశీయ మార్కెట్లలో రికార్డుల జోరు.. లాభాలతో పరుగులు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (10:57 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లలో రికార్డుల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో వారం కూడా దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక వృద్ధికి ఆర్‌బీఐ నిర్ణయంతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. 
 
సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 51 వేలను సెన్సెక్స్ దాటింది. 600 పాయింట్ల లాభంతో 51,314 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. 180 పాయింట్ల లాభంతో 15,104 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. బడ్జెట్ జోరుతో గతవారమంతా సూచీలు లాభాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.
 
దశాబ్దకాలంలోనే అత్యుత్తమ వారం వారీ లాభాలు గత వారంలో నమోదు చేసిన దేశీ స్టాక్ సూచీలు తాజావారం తొలి సెషన్‌లోనూ అదే దూకుడు చూపుతున్నాయి. ఆర్థిక రికవరీపై పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ చేసిన సానుకూల వ్యాఖ్యలకు తోడు గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments