Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సెక్స్ అదుర్స్.. ఐదు నెలల గరిష్ఠానికి నిఫ్టీ.. ఇన్ఫోసిస్ టాప్

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (14:42 IST)
నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం, ఆర్బీఐలు చర్యలు చేపడతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనతో రియల్‌ఎస్టేట్‌ షేర్లు పరుగులు పెట్టాయి. కొనుగోళ్ల జోరుతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. 
 
రియల్టీ షేర్లు ఇండియా బుల్స్‌, శోభా, ప్రెస్టిజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్సు షేర్లు 5 శాతం వరకూ లాభపడ్డాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మధ్యాహ్నం 2.40 గంటల సమయానికి 326 పాయింట్ల లాభంతో 40,574 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 79.70 పాయింట్లు పెరిగి 11,996 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 
 
ఫలితంగా ఐదు నెలల గరిష్ఠ స్థాయికి నిఫ్టీ చేరుకుంది. 12వేల మార్కును నిఫ్టీ ఐదు నెలల తర్వాత చేరుకోవడం ఇదే తొలిసారి. బ్యాంకింగ్ షేర్లు, ఇన్ఫోసిస్ టాప్ గెయిన్ కంపెనీగా బుధవారం నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments