Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీపైకి విష వాయువులను వెదజల్లుతున్న పాక్ - చైనా : బీజేపీ నేత

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (14:16 IST)
తమ పార్టీ అగ్రనేతలైన ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను ఎదుర్కోలేక చైనా, పాకిస్థాన్ దేశాలు ఢిల్లీపైకి విషవాయువులను వెదజల్లుతున్నాయని బీజేపీ సీనియర్ నేత వినీత్ అగర్వాల్ ఆరోపించారు. 
 
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీనిపై వినీత్ అగర్వాల్ స్పందిస్తూ, దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏర్పడడానికి పాకిస్థాన్‌, చైనా దేశాలే కారణమన్నారు. 
 
మోడీ, అమిత్ షాలను చూసి పాకిస్థాన్‌ తీవ్ర ఆందోళనకు గురవుతుందన్నారు. వీరిద్దరిని ఎదుర్కొనలేకనే ఢిల్లీలోకి పాకిస్థాన్‌, చైనా దేశాలు కలిసి విషవాయువులను విడుదల చేస్తున్నాయని వినీత్‌ అన్నారు. దీంతోనే ఢిల్లీలో కాలుష్యం ఏర్పడిందన్నారు. 
 
పంజాబ్‌, హర్యానా రైతులు తమ పంట పొలాల్లోని వ్యర్థాలను దహనం చేయడం ద్వారానే ఢిల్లీలో కాలుష్యం ఏర్పడిందన్న సీఎం కేజ్రీవాల్‌ మాటలను వినీత్‌ అగర్వాల్‌ తోసిపుచ్చారు. ఢిల్లీలో కాలుష్యం కేవలం పాకిస్థాన్‌ వల్లే అని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments