Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీపైకి విష వాయువులను వెదజల్లుతున్న పాక్ - చైనా : బీజేపీ నేత

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (14:16 IST)
తమ పార్టీ అగ్రనేతలైన ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను ఎదుర్కోలేక చైనా, పాకిస్థాన్ దేశాలు ఢిల్లీపైకి విషవాయువులను వెదజల్లుతున్నాయని బీజేపీ సీనియర్ నేత వినీత్ అగర్వాల్ ఆరోపించారు. 
 
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీనిపై వినీత్ అగర్వాల్ స్పందిస్తూ, దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏర్పడడానికి పాకిస్థాన్‌, చైనా దేశాలే కారణమన్నారు. 
 
మోడీ, అమిత్ షాలను చూసి పాకిస్థాన్‌ తీవ్ర ఆందోళనకు గురవుతుందన్నారు. వీరిద్దరిని ఎదుర్కొనలేకనే ఢిల్లీలోకి పాకిస్థాన్‌, చైనా దేశాలు కలిసి విషవాయువులను విడుదల చేస్తున్నాయని వినీత్‌ అన్నారు. దీంతోనే ఢిల్లీలో కాలుష్యం ఏర్పడిందన్నారు. 
 
పంజాబ్‌, హర్యానా రైతులు తమ పంట పొలాల్లోని వ్యర్థాలను దహనం చేయడం ద్వారానే ఢిల్లీలో కాలుష్యం ఏర్పడిందన్న సీఎం కేజ్రీవాల్‌ మాటలను వినీత్‌ అగర్వాల్‌ తోసిపుచ్చారు. ఢిల్లీలో కాలుష్యం కేవలం పాకిస్థాన్‌ వల్లే అని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments