Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రోజుల సెలవు.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. కారణం అదే..?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (10:08 IST)
భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. శని,ఆదివారాలకు తోడు రంజాన్ పండుగతో మూడు రోజుల సెలవు అనంతరం మొదలైన భారత స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ఆరంభమైంది. ఫలితంగా సెన్సెక్స్‌ 315 పాయింట్లు లాభంతో 30987 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 9140 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 
 
ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా ఆరంభంలోనే సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 31063 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 9147 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. హిందాల్కో, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం వరకు లాభపడగా, ఐషర్‌ మోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ సంస్థలు లాభాలను ఆర్జించాయి. అయితే బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, హీరోమోటోకార్ప్‌, జీ లిమిటెడ్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు అరశాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments