15 వేల కేంద్రాల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు

Webdunia
మంగళవారం, 26 మే 2020 (09:22 IST)
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) జూలై 1 నుంచి జూలై 15 వరకు దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో పెండింగ్‌లో వున్న 10, 12 వ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.

మూడు వేల కేంద్రాల్లో నిర్వహించే పరీక్షా కేంద్రాలను 15 వేలకు పెంచినట్టు చెప్పారు. భౌతికదూరం పాటించేందుకు, విద్యార్థుల ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి కీలకమైన పెండింగ్‌లో వున్న పరీక్షలను మాత్రమే నిర్వహిస్తామని బోర్డు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.

అలాగే బోర్డు పరీక్షా ఫలితాలను జులై నెలాఖరులోగా ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్టు హెచ్‌ఆర్‌డి మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు నిర్వహించిన పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments