Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌ ప్రదేశ్‌ లో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

Webdunia
మంగళవారం, 26 మే 2020 (09:17 IST)
కరోనా వ్యాప్తి నివారణ లాక్‌డౌన్‌ను మరో ఐదువారాలు పొడిగిస్తున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని సడలింపులతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ 4.0 కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే వచ్చే నెల చివరి వరకు అంటే జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నటు బిజెపి నేతృత్వంలోని జైరాం ఠాకూర్‌ ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 210 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఐదుగురు మరణించారు.

ఒక్క హమరిపూర్‌ జిల్లాలోనే నాలుగో వంతు కేసులు నమోదయ్యాయి. హిమర్‌పూర్‌లో 63 కేసులు నమోదు కాగా, సోలన్‌లో 21 కేసులు నమోదు అయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments