Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌ ప్రదేశ్‌ లో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

Webdunia
మంగళవారం, 26 మే 2020 (09:17 IST)
కరోనా వ్యాప్తి నివారణ లాక్‌డౌన్‌ను మరో ఐదువారాలు పొడిగిస్తున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని సడలింపులతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ 4.0 కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే వచ్చే నెల చివరి వరకు అంటే జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నటు బిజెపి నేతృత్వంలోని జైరాం ఠాకూర్‌ ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 210 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఐదుగురు మరణించారు.

ఒక్క హమరిపూర్‌ జిల్లాలోనే నాలుగో వంతు కేసులు నమోదయ్యాయి. హిమర్‌పూర్‌లో 63 కేసులు నమోదు కాగా, సోలన్‌లో 21 కేసులు నమోదు అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments