Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో వృద్ధి చెందిన స్టాక్ మార్కెట్లు.. పదేళ్ల తర్వాత అదుర్స్

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:23 IST)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అదరగొట్టాయి. సోమవారం ఆసియా మార్కెట్లు లాభాలను ఆర్జించడం ద్వారా, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పదేళ్ల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల వైపు దూసుకెళ్లాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 1,331.39 నుంచి 39,346.01 పాయింట్ల మేర లాభపడింది. 
 
నిఫ్టీ కూడా 11,666.35 నుంచి 392.15 పాయింట్ల మేరకు పరుగులు పెట్టింది. ఐటీ, బ్యాకింగ్, ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ షేర్ల్ లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలో ఐటీసీ, లార్సెన్ అండ్ టర్బో, ఇండస్‌లాండ్ బ్యాంక్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ సంస్థలు లాభాలను నమోదు చేసుకున్నాయి. 
 
గత శుక్రవారం సెన్సెక్స్ సూచీ 1921.15 పాయింట్లతో 5.32 శాతం పెరిగి 38,014.62 వద్ద ముగిసింది. తాజాగా సోమవారం సెన్సెక్స్ గత పదేళ్లలో ఉత్తమ రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా 39,346.01 పాయింట్ల మేర లాభపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments