సంక్రాంతికి నోరూరించే పనీర్ రసమలాయ్ ఎలా చేయాలి

పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్‌లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్‌ను పంచదార సిరప్‌లో చేర్చి పది నిమిషాల

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (13:44 IST)
పండగ వేళ సంప్రదాయ వంటకాలతో పాటు స్వీట్లు ముందే సిద్ధం చేసుకుని స్నేహితులు, బంధువులకు పంచిపెట్టాలనుకుంటున్నారా..? అయితే నోరూరించే రసమలాయ్ స్వీటును ఇంట్లోనే తయారు చేసి.. మీ స్నేహితులకు పంచిపెట్టండి. సంక్రాంతికి వెరైటీగా రసమలాయ్ స్వీట్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పాలు- ఒక లీటర్ 
పంచదార పొడి - 200 గ్రాములు
ఏలకుల పొడి - ఒక టీ స్పూన్ 
పనీర్ - 350 గ్రాములు 
కుంకుమ పువ్వు -రెండు చిటికెలు 
పిస్తా - అలంకరణకు 
 
తయారీ విధానం : 
పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్‌లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్‌ను పంచదార సిరప్‌లో చేర్చి పది నిమిషాలు ఉడికించాలి. పాలను బాగా మరిగించి రబ్రీ చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు చేర్చాలి. ఈ మిశ్రమంలో పనీరు ఉండలను చేర్చి పిస్తాతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమొచ్చేస్తున్నాం ట్రంప్, ఇరాన్ పని పడదాం: నాటో దేశాలు కబురు

నా పోరాటం.. డాడీ.. మోడీ.. చిన్నమోడీపైనే వుంటుంది.. కవిత

పెళ్లికెళ్లి రసగుల్లా తిన్నాడు.. అది గొంతులో ఇరుక్కుపోయింది.. చివరికి?

ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ నాశనం: కట్టెపుల్లలతో వంట చేసే కాలం రావచ్చు

నితిన్ గడ్కరీ ముందు కూర్చున్న ఆర్కే రోజా.. వెనక నిలబడిన తనుజ.. ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2026: ఈ రోజే బ్రహ్మ విశ్వసృష్టిని ప్రారంభించారట.. వంటకాల ప్రాముఖ్యత?

Chaitra Navaratri: శ్రీరామ నవమితో ముగిసే చైత్ర నవరాత్రులు.. ఉగాది ప్రత్యేకత

18-03-2026 బుధవారం ఫలితాలు - నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది

17-03-2026 మంగళవారం ఫలితాలు: కష్టించినా ఫలితం శూన్యం

18న శ్రీవారి ఆర్జిత సేవా - 24న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

తర్వాతి కథనం
Show comments