Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప యాత్రకు కేరళ సర్కారు సమ్మతం!!

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (21:03 IST)
ప్రతి యేడాది జరిగే శబరిమల అయ్యప్ప యాత్రకు కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా నిబంధలకు లోబడే ఈ యాత్ర కొనసాగుతుందని కేరళ రాష్ట్ర దేవాదాయ మంత్రిత్వ శాఖ సురేంద్రన్ వెల్లడించారు. 
 
ప్రతి యేడాది శబరిమల యాత్ర నవంబరు నెలలో ప్రారంభమవుతుంది. ఈ యేడాది నవంబరు 16వ తేదీన ప్రారంభంకానుంది. అయితే, ఈ యాత్రకు వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే ధృవపత్రాన్ని చూపించాల్సివుంటుంది. 
 
ఐసీఎమ్మార్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ల‌లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని కేర‌ళ ఆరోగ్య‌మంత్రి చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిట‌ళ్ల‌లో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. 
 
పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. అలాగే విపత్తు నిర్వహణల్లో భాగంగా హెలిక్యాప్ట‌ర్‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు.
 
కాగా, ప్రతి యేడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు అనుమతిచ్చినప్పటికీ.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ యాత్రను మధ్యలోనే నిలిపివేసిన విషయంతెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తర్వాతి కథనం
Show comments