Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కృష్ణాష్టమి నాడు వెన్న, పాలు, పెరుగును మర్చిపోకూడదు..

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (11:35 IST)
శ్రీ కృష్ణాష్టమి నాడు ఉపవాస దీక్ష చేసే భక్తులు ఉదయం వేళ పూజలు చేసి సంకల్పం చెప్పుకుంటారు. పంచామృతాలతో శ్రీకృష్ణుడి ప్రతిమను శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు, నగలు, పూలు, పండ్లతో అలంకరిస్తారు. నైవేద్యంగా స్వీట్లు పెడతారు. ఉయ్యాలలో ఉంచి స్వామిని పూజిస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా దహీ హండీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. 
 
అలాగే కృష్ణాష్టమి సందర్భంగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శనగపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు.. సొంఠితో తయారు చేసిన కట్టెకరం, చక్కెర కలిపిన మినప్పిండిని కూడా నైవేద్యంగా పెడతారు. ఈ రెండూ బాలింతలకు పెట్టే ఆహారం కావడం గమనార్హం. ఎందుకంటే అప్పుడే శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం... 59 మంది సజీవ దహనం!!

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి భగభగలు.. 202 మండలాల్లో నేడు తీవ్రమైన వేడిగాలులు.. అలెర్ట్

మా ఇంట్లో దొంగ గంటన్నరపాటు హల్చల్ చేశాడు : ఎంపీ డీకే అరుణ (Video)

వివేకా హత్య కేసు : అప్రూవర్ దస్తగిరి భార్యపై వైకాపా కార్యకర్తల దాడి

కుక్కల కోసం ఇంటిని అమ్మేసిన యువకుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?

Lakshmi Jayanti : హోలీ రోజునే శ్రీలక్ష్మి జయంతి- శుక్రవారం వచ్చింది.. ఇవన్నీ చేస్తే ఐశ్వర్యం మీ సొంతం..

14-03-2025 శుక్రవారం రాశి ఫలితాలు - తలపెట్టిన కార్యం నెరవేరుతుంది.

Chanakya Niti: ఈ నాలుగు లేని చోట నివసించే వారు పేదవారే.. చాణక్య నీతి

Holi Pournima- హోలీ పౌర్ణమి పూజ ఎలా చేయాలి.. రవ్వతో చేసిన స్వీట్లను నైవేద్యంగా?

తర్వాతి కథనం
Show comments