Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కృష్ణాష్టమి నాడు వెన్న, పాలు, పెరుగును మర్చిపోకూడదు..

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (11:35 IST)
శ్రీ కృష్ణాష్టమి నాడు ఉపవాస దీక్ష చేసే భక్తులు ఉదయం వేళ పూజలు చేసి సంకల్పం చెప్పుకుంటారు. పంచామృతాలతో శ్రీకృష్ణుడి ప్రతిమను శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు, నగలు, పూలు, పండ్లతో అలంకరిస్తారు. నైవేద్యంగా స్వీట్లు పెడతారు. ఉయ్యాలలో ఉంచి స్వామిని పూజిస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా దహీ హండీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. 
 
అలాగే కృష్ణాష్టమి సందర్భంగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శనగపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు.. సొంఠితో తయారు చేసిన కట్టెకరం, చక్కెర కలిపిన మినప్పిండిని కూడా నైవేద్యంగా పెడతారు. ఈ రెండూ బాలింతలకు పెట్టే ఆహారం కావడం గమనార్హం. ఎందుకంటే అప్పుడే శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Three Capitals: 2029 తర్వాత తాడేపల్లి నుంచే జగన్ కార్యకలపాలు- సజ్జల మాటల అర్థం ఏంటి?

India First AI Village: భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ గ్రామం ఎక్కడుందో తెలుసా?

86 శాతం పనులు పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్-రామ్మోహన్ నాయుడు

Amaravati: అమరావతిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నోవోటెల్ హోటల్

శ్మశానవాటిక లోపల ఓ మహిళ సెక్స్ రాకెట్ నడిపింది.. చివరికి?

అన్నీ చూడండి

లేటెస్ట్

Pink Diamond: తిరుమల పింక్ డైమండ్ వివాదం ఎట్టకేలకు ముగిసింది.. ఎలాగంటే?

Today Horoscope: 11-09-2025 రాశి ఫలాలు.. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం

నీటితో దీపాలు వెలిగించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

50 సంవత్సరాల తర్వాత అరుదైన కలయిక.. సూర్యుడు, గురువు- త్రి ఏకాదశ యోగంతో..?

Naimisharanya: బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సమక్షంలో నైమిశారణ్యంలో పూర్తయిన భాగవత సప్తాహం

తర్వాతి కథనం
Show comments