Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు జూలై నెల ఆర్జిత సేవ - శ్రీవాణి టిక్కెట్ల విడుదల

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (11:41 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి జూలై నెల ఆర్జిత సేవా, శ్రీవాణి టిక్కెట్ల విడుదల చేయనుంది. ఇందులో తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ టిక్కెట్లను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. మంగళవారం స్వామివారిని 66,476 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా వచ్చిందని తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ఈ క్రమంలో వారు సమర్పించిన కానుకల రూపంలో మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. అదేసమయంలో 25,338 మంది భక్తులు తలనీనాలు సమర్పించిన కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. 
 
ఇక తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. వారు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా శ్రీవారి దర్శనం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో జూలై నెలలో సంబంధించిన ఆర్జిత సేవ, శ్రీవాణి టిక్కెట్లను తితిదే గురువారం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

తర్వాతి కథనం
Show comments