Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు జూలై నెల ఆర్జిత సేవ - శ్రీవాణి టిక్కెట్ల విడుదల

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (11:41 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి జూలై నెల ఆర్జిత సేవా, శ్రీవాణి టిక్కెట్ల విడుదల చేయనుంది. ఇందులో తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ టిక్కెట్లను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. మంగళవారం స్వామివారిని 66,476 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా వచ్చిందని తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ఈ క్రమంలో వారు సమర్పించిన కానుకల రూపంలో మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. అదేసమయంలో 25,338 మంది భక్తులు తలనీనాలు సమర్పించిన కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. 
 
ఇక తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. వారు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా శ్రీవారి దర్శనం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో జూలై నెలలో సంబంధించిన ఆర్జిత సేవ, శ్రీవాణి టిక్కెట్లను తితిదే గురువారం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

తర్వాతి కథనం
Show comments