Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన శ్రీవారి టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:38 IST)
జనవరి నెల కోటాకు సంబంధించి శ్రీవారి దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది. ఈ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టిక్కెట్లను విక్రయానికి 4.60 లక్షల టిక్కెట్లను ఉంచింది. ఈ టిక్కెట్లు కేవలం 60 నిమిషాల్లో ఖాళీ అయ్యాయి. ఇవన్నీ ప్రత్యేక దర్శన టిక్కెట్లు కావడం గమనార్హం. 
 
ఇకపోతే, జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టిక్కెట్లు ఇంకా విడుదల చేయాల్సివుంది. జనవరి నలకు సంబంధించి వసతి గృహాల బుకింగ్స్‌ను ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు తితిదే విడుదల చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments