Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:41 IST)
శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుక్రవారం జారీచేయనుంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రోజుకు 20 వేల చొప్పున మొత్తం 6.20 లక్షల టిక్కెట్లను విుడదల చేయనుంది. అలాగే 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు సర్వదర్శనం టోకెన్లను కూడా విడుదల చేయనుంది. 
 
ఇదిలావుంటే, జనవరి 5వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా 5 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ టిక్కెట్లను రోజుకు 5 వేల చొప్పున మొత్తం 55 వేల టిక్కెట్లను విడుదల చేస్తారు. అలాగే, ప్రతి రోజూ 5 వేల టిక్కెట్లను కూడా తిరుపతిలో జారీచేస్తారు. 31వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్‌‍లైన్ టిక్కెట్లను జారీచేస్తామని, అన్ని రకాల శ్రీవారి దర్శనం టిక్కెట్లను మాత్రం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తామని వెల్లడింతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

Sravana Masam: శ్రావణ మాసం ప్రారంభం.. శుక్రవారం రోజున తామర పూలతో మాలను అమ్మవారికి?

25-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

24-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల దూకుడు అదుపు చేయండి...

తర్వాతి కథనం
Show comments