Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తాం: టిటిడి ఛైర్మన్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (23:19 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్వాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టిటిడి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్యభవన్ లో మీడియాతో టిటిడి ఛైర్మన్ మాట్లాడారు. కరోనా ఉదృతి నేపథ్యంలో రాబోవు రెండు మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని.. క్రమంలో అక్టోబర్ నెలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే  నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
 
తిరుమలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులకు స్వామివారి దర్సనం కల్పిస్తున్నామని తెలిపారు మరో వారంరోజుల్లో ఆన్లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్ల ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వర్లు డేటా స్పీడ్ అందుకోలేకపోతున్నాయన్నారు.
 
అందుకోసం జియో వాళ్ళతో సంప్రదింపులు జరిపామని.. త్వరలోనే సర్వదర్సన టోకెన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

01-06-2025 ఆదివారం దినఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

01-06-2025 నుంచి 30-06-2025 వరకు మీ మాస ఫలితాలు

Weekly Horoscope: 01-06-2025 నుంచి 07-06-2025 వరకు మీ వార ఫలితాలు

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

తర్వాతి కథనం
Show comments