Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తులు అమ్మడం కొత్తేమీ కాదు : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Webdunia
సోమవారం, 25 మే 2020 (19:58 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డుకు నిరర్ధక ఆస్తులను విక్రయించడం కొత్తేమీ కాదనీ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. తితిదే భూముల వేలానికి సంబంధించి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ అవుతుండటం, గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, టీటీడీ భూముల వేలంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి కూడా ఆదేశాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. గత బోర్డు నిర్ణయాలపై మాత్రమే సమీక్షించామన్నారు. 
 
బోర్డు ఆస్తులు అమ్మడం ఇదేమీ కొత్త కాదని, 1974 నుంచి భూములను అమ్మినట్లు చెప్పారు. ఆస్తుల విక్రయానికి సంబంధించి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకొంటామన్నారు. అదేసమయంలో అన్యాక్రాంతం కాకుండా ఆస్తుల్ని అమ్మడం టీటీడీకి కొత్తకాదని అన్నారు. 
 
టీటీడీ భూములను వేలం వేయాలని గత బోర్డు సభ్యులే నిర్ణయించారన్నారు. 2016 జనవరి 30వ తేదీనే 50 ఆస్తుల వేలంపై టీడీపీ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకొన్నదని చెప్పారు. భూముల వేలంపై రెండు బృందాలను ఏర్పాటుచేశామని, భూముల పరిరక్షణకు మాత్రమే మేం నిర్ణయాలు తీసుకొంటున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

తర్వాతి కథనం
Show comments